Methi Ajwain Black Cumin : లావుగా ఉన్నారా..? అజీర్తి సమస్యా..? మైండ్ అండ్ బాడీ బద్దకంగా ఉందా..? మలబద్దకం వేధిస్తుందా..? అయితే ఇలాంటి ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఔషధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్రమం తప్పకుండా మూడు నెలలు వాడితే చాలు మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటికి నెట్టివేయబడతాయి. దీన్ని ఎలా తయారు చేయాలి.. ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు..
మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, నల్ల జీలకర్ర- 50 గ్రాములు.
తయారీ విధానం..
పై మూడు పదార్థాలను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి. తర్వాత ఈ మూడింటిని కలిపి మిక్సీలో పట్టాలి. అలా వచ్చిన పొడిని గాలి దూరని సీసాలో నిల్వ చేయాలి. ప్రతి రోజూ రాత్రి భోజనం తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఈ పొడిని కలిపి తాగాలి. దీనిని తాగిన తర్వాత ఇతర ఏ పదార్థాలను తినకూడదు. ఇలా కనీసం 3 నెలల పాటు వాడితే ఎలాంటి రోగాలు అయినా సరే నయం అవుతాయి. 3 నెలల పాటు వాడిన తరువాత 15 రోజుల పాటు గ్యాప్ ఇవ్వాలి. తరువాత మళ్లీ యథావిధిగా వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల శరీరంలోని అన్ని రకాల వ్యర్థాలను మల, మూత్ర, చెమట ద్వారా బయటికి పంపేస్తుంది. అధిక బరువును క్రమంగా తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎముకలు, కండరాలను, కీళ్ళను బలపరుస్తుంది. కంటి చూపు, జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. జ్ఙాపక శక్తి, వినికిడి శక్తి పెరుగుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…