Kidneys Stones : నేడు మన దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒకటి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అందరిలోనూ వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వచ్చినా కిడ్నీ స్టోన్లు ఒకసారి ఏర్పడితే కనుక జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధతిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మళ్లీ వస్తాయి. కనుక వాటి విషయంలో జాగ్రత్త పడాల్సిందే. అయితే కింద చెప్పిన ఓ పవర్ఫుల్ టిప్ను పాటిస్తే దాంతో కిడ్నీ స్టోన్లు ఇక రమ్మన్నా రావు. అంత ఎఫెక్టివ్గా ఈ చిట్కా పనిచేస్తుంది. మరదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
వేసవి సీజన్ వచ్చేసింది. మనకు ఎక్కడ చూసినా పుచ్చకాయలు కనిపిస్తున్నాయి. వేడి వేడి వాతావరణంలో చల్లని పుచ్చకాయలను తింటూ జనాలు ఆస్వాదిస్తున్నారు. అయితే పుచ్చకాయలను తిన్నాక ఎవరైనా వాటిల్లో ఉండే గింజలను పారేస్తారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే కిడ్నీ స్టోన్లను కరిగించే శక్తి పుచ్చకాయ గింజలకు ఉంది మరి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ గింజలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే మంచి ఫలితాన్ని పొంచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల కిడ్నీ స్టోన్లు త్వరగా కరిగిపోతాయట. అంతేకాదు, ఇకపై ఆ స్టోన్లు మళ్లీ వచ్చే అవకాశం ఉండదని కూడా ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పుచ్చకాయ లోపల అడుగున ఉండే తెల్లని పదార్థాన్ని శరీరంలో ఫంగస్ ఉన్న ప్రాంతంలో అప్లయ్ చేస్తే క్రమేపీ దాని బారినుంచి కూడా బయటపడవచ్చు. కనుక ఈ సారి పుచ్చకాయను తిన్నప్పుడు దాంట్లో ఉండే గింజలు, పుచ్చకాయలో ఉండే తెల్లని పదార్థాన్ని పారేయకండి. వాటితో పైన చెప్పిన విధంగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…