Japanese Water Therapy : మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే, మనం షాక్ అవుతూ ఉంటాము. సాధారణంగా బరువు తగ్గాలంటే, ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి తెలుసు. కానీ, వాటర్ థెరపీ గురించి తెలిసి ఉండదు. నిజానికి వాటర్ థెరపీ గురించి చాలా మందికి తెలియదు. బరువు తగ్గడానికి, వాటర్ థెరపీ ఒక మార్గం. ఇక మరి, జపనీస్ వాటర్ థెరపీ గురించి చూసేద్దాం.
గతం తో పోలిస్తే, ఇప్పుడు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా అందరూ కూడా ఉబకాయంతో బాధపడుతున్నారు. దీంతో, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డ్రింక్స్, పౌడర్స్ వంటివి తీసుకుంటున్నారు. జపనీస్ వాటర్ థెరపీ చాలా చక్కగా పనిచేస్తుంది. జపాన్ లోని ప్రజలు బరువును తగ్గడానికి ఈ థెరపీ ని ఫాలో అవుతున్నారు. జపనీస్ వాటర్ థెరపీ అంటే అసలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పేగులు ఆరోగ్యంగా లేకపోతే, సర్వరోగలు వస్తాయి. వాటర్ థెరపీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా, ఇది పేగుల్ని క్లీన్ చేస్తుంది. దీంతో జీర్ణక్రియ శక్తివంతమైపోతుంది. జీవక్రియ మెరుగుపడడంతో, శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. బరువు తగ్గాలని అనుకుంటే, నీటిని మాత్రమే రోజు తాగాలి. కేవలం నీళ్లు మాత్రమే తాగి, ఉదయం ఏమీ తినకుండా ఉండాలి. లేవగానే నాలుగు నుండి ఐదు గ్లాసుల వరకు నీళ్లు తాగాలి.
ఆ తర్వాత అల్పాహారం అరగంట తర్వాత తీసుకోవాలి. ఉండగలిగిన వాళ్ళు 24 గంటలు 36 గంటల దాకా నీటి మీదే ఉండవచ్చు. ఒకవేళ కనుక ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే, ఉదయాన్నే నీళ్లు తాగాక, మధ్యాహ్నం ఆహారం తీసుకోవచ్చు. ఒకసారి ఆహారం తీసుకున్నాక, మళ్ళీ తినడానికి రెండు గంటలైనా ఆగాలి. ఇలా, ఈ వాటర్ థెరపీ తో ఈజీగా బరువు తగ్గవచ్చు. గోరువెచ్చని నీళ్లు తాగితే, జీర్ణాశయంలో పేగుల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జపనీస్ గోరువెచ్చని నీళ్లు తాగి కొవ్వుని కరిగించుకుని, బరువు తగ్గుతారు.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…