సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
*ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో ముందుగా కనిపించే లక్షణం నోరు పొడిబారడం. నోరు పొడిబారడం, నోట్లో పుండ్లు ఏర్పడటం, మాట్లాడటానికి లేదా నమ్మడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
*డయాబెటిస్ బారినపడే వారిలో నోరు పొడిబారడమే కాకుండా దంతాల చుట్టూ, చిగుళ్ల కింద లాలాజల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర పరిమాణం క్రమంగా తగ్గిపోతుంది. ఈ విధంగా చిగుళ్ల వ్యాధి బారిన పడిన వారి శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి.
*మధుమేహంతో బాధపడే వారిలో చిగుళ్ళు, దంతాల సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే చిగుళ్ల చుట్టూ కఫం ఏర్పడటం వల్ల దంతక్షయం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇతర వ్యాధిగ్రస్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారిలో దంతక్షయం రెండింతలు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా నోరు పొడిబారటం, చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా డయాబెటిస్ బారిన పడతారని అలాంటి లక్షణాలు ఉన్నవారు తొందరగా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…