సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
*ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో ముందుగా కనిపించే లక్షణం నోరు పొడిబారడం. నోరు పొడిబారడం, నోట్లో పుండ్లు ఏర్పడటం, మాట్లాడటానికి లేదా నమ్మడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
*డయాబెటిస్ బారినపడే వారిలో నోరు పొడిబారడమే కాకుండా దంతాల చుట్టూ, చిగుళ్ల కింద లాలాజల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర పరిమాణం క్రమంగా తగ్గిపోతుంది. ఈ విధంగా చిగుళ్ల వ్యాధి బారిన పడిన వారి శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి.
*మధుమేహంతో బాధపడే వారిలో చిగుళ్ళు, దంతాల సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే చిగుళ్ల చుట్టూ కఫం ఏర్పడటం వల్ల దంతక్షయం ఏర్పడటానికి దారితీస్తుంది. ఇతర వ్యాధిగ్రస్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారిలో దంతక్షయం రెండింతలు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా నోరు పొడిబారటం, చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటి వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా డయాబెటిస్ బారిన పడతారని అలాంటి లక్షణాలు ఉన్నవారు తొందరగా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…