Ginger Water : ఉదయం లేవగానే, చాలామంది వాళ్ళ రోజుని రకరకాలుగా మొదలు పెడుతుంటారు. కొంతమంది టీ, కాఫీలు తీసుకుంటే, కొంతమంది మాత్రం తేనే, నిమ్మరసం తీసుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చిన పద్ధతి ని వాళ్ళని పాటిస్తూ ఉంటారు. కొందరు ఉదయం లేవగానే, అల్లం టీ ని ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటారు. అల్లం నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఉదయాన్నే అల్లం నీళ్లు తాగితే, ఎలాంటి లాభాలు పొందవచ్చు అనే విషయం గురించి చాలామందికి తెలియదు.
ఉదయాన్నే అల్లం నీళ్లు తాగడం వలన, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అల్లం నీళ్లు తీసుకుంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మొదలు అజీర్తి సమస్యల వరకు ఎన్నో ఇబ్బందులు నుండి బయటపడొచ్చు. అజీర్తి సమస్యలు ఉన్నవాళ్లు, కచ్చితంగా రోజూ అల్లం నీళ్లని తాగండి. మరి ఇక ఎటువంటి లాభాలేంటి పొందవచ్చు అనే విషయానికి వచ్చేద్దాం. మహిళలు పీరియడ్స్ సమయంలో, అల్లం నీళ్లు తాగడం వలన కడుపు నొప్పి మొదలు అనేక ఇబ్బందులు తొలగిపోతాయి.
కంఫర్ట్ గా ఉంటుంది. నెలసరిలో వచ్చే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అదేవిధంగా అల్లం తీసుకుంటే, ఇంఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అల్లం తీసుకుంటే, కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది. అల్లం తీసుకుంటే, చెడు కొలెస్ట్రాల్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కొలెస్ట్రాల్ కి సంబంధించిన సమస్యలు ఏమైనా కూడా అల్లంతో దూరం చేసుకోవచ్చు. అల్లం నీళ్లు తీసుకుంటే, జీర్ణ సమస్యలు కూడా ఉండవు. గుండెలో మంట, వికారం వంటివి కూడా తొలగిపోతాయి. అల్లం నీళ్లు తాగితే వికారం నుండి త్వరగా రిలీఫ్ ని పొందవచ్చు. ఇలా, ఒకటి కాదు రెండు కాదు అల్లం నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాన్ని రెగ్యులర్ గా వంటల్లో వాడుకోవడం మంచిది. టీ వంటి వాటిలో యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…