Health : ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు.. దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవచ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడోసారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.
బ్రేక్ ఫాస్ట్, లంచ్ , డిన్నర్. ఏదైనా ఆహారం తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లను ముట్టొద్దు. ఎందుకంటే మనం తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగస్ లోకి వెళతాయి. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి, కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ PH విలువ కలిగిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంజైమ్ లకు ఉపయోగపడి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. తద్వారా శక్తి విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఆహారం తిన్నవెంటనే నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ నెమ్మదవుతుంది. నీరు అదనంగా వచ్చి చేరడం కారణంగా హైడ్రాలిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లు డైల్యూట్ అయిపోతాయి. కాబట్టి జీర్ణం తర్వాత వ్యర్థాలు అలాగే మిగిలిపోతాయి. ఇవే అనేక రోగాలకు కారణం అవుతాయి. అందుకే తినడానికి 40 నిమిషాల ముందు తిన్న తర్వాత 1 గంట వరకు మంచినీళ్లు తాగొద్దు.
నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా టీ, కాఫీ తాగినట్టు సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల ప్రతి గుటక నీటితో నోటిలోని లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోనికి పోతుంది కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అలాకాకుండా నీటిని గటగటా తాగితే దాని మీద శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి వస్తుంది. ఈ సందర్భంలో అధిక ఎసిడిటీ కలుగుతుంది. ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నీళ్లను ఎప్పుడూ గటగటా తాగొద్దు. కూల్ వాటర్, ఐస్ వాటర్ తాగొద్దు. అతిగా కూల్ ఉన్న వాటర్ ను తాగొద్దు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే శరీరంలో ప్రతి సమయంలో ఏదో ఒక క్రియ జరిగి బాడీ అంతా వేడిగా ఉంటుంది.
ఈ సమయంలో కూల్ వాటర్ తాగితే రెండు పూర్తి వ్యతిరేక టెంపరేచర్స్ బాడీ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. తప్పదు అనుకుంటే కుండలో నీళ్లు చాలా బెటర్. అంతేకానీ ఐస్ వాటర్ వద్దు. నిద్రలేవగానే 2-3 గ్లాసుల వాటర్ తాగాలి. ఇప్పుడిప్పుడే ఈ సూత్రాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. నిద్రలేవడంతోనే ఓ మూడు గ్లాసుల నీటిని తాగాలి. ఆ నీరు శరీరంలో పేరుకుకపోయిన వ్యర్థాన్నంతా మలవిసర్జన రూపంలో బయటికి పంపుతుంది. 3 నిమిషాల్లో విరేచనం పూర్తయ్యేలా చేస్తుంది. ఒక్కసారికే శరీర వ్యర్థాలను విసర్జించిన వారికి రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా నీటితో ముడిపడి ఉన్న ఈ నాలుగు సూత్రాలను క్రమం తప్పకుండా పాటించండి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…