Almonds : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు వీటన్నిటినీ కూడా డైట్లో తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఇవన్నీ డైట్లో తీసుకుంటున్నారా..? బాదం కూడా మీ డైట్ లో ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.. బాదంని తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పును చేయకండి. ఈ తప్పును చేశారంటే మీకే నష్టం కలుగుతుంది. మన కంటికి వైరస్లు, బ్యాక్టీరియాలు కనపడవు.
అవి బయట నుండి మన లోపలికి వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇటువంటి బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల ప్రమాదం కలగకుండా ఉండాలంటే.. ఆహారంలో కచ్చితంగా మార్పు చేయాల్సిందే. అయితే డ్రై ఫ్రూట్స్ వలన ఆరోగ్యం బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యమైనది బాదం. బాదం తింటే రోగని వృధా శక్తి పెరుగుతుంది. అలానే మంచి పోషకాలు అందుతాయి.
బాదంపప్పు తీసుకుంటే అనేక లాభాలని పొందొచ్చు. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బాదం తీసుకోవడం వలన ఇలా ఎన్నో లాభాలని పొందడానికి అవుతుంది. బాదం తినేటప్పుడు ఈ పొరపాటున మాత్రం అస్సలు చేయకండి.
కొంత మంది బాదం ని తొక్కతో తింటారు. కొంతమంది తొక్క తీసేసి తింటారు. బాదంపప్పు తొక్కులో ఎంజైమ్ ఇన్హేబిటర్స్ ఉంటాయి. బాదంపప్పు పైన ఉండే తొక్క పురుగులు, కీటకాలు వంటి నుండి కాపాడడానికి ఉంటుంది. అంతేకానీ ఈ తొక్క మనం తినడానికి కాదు. కాబట్టి బాదంపప్పును తినేటప్పుడు తొక్కతో తీసుకోకుండా ఉండడమే మంచిది. తొక్కని తీసి తింటే అన్ని పోషక పదార్థాలు అందుతాయి. కనుక బాదం ని తీసుకునేటప్పుడు ఈ పొరపాట్లును చేయకుండా చూసుకోండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…