Wake Up : ఉదయం లేచిన తర్వాత, కొన్ని పనులని అస్సలు చేయకూడదు. నిద్ర లేచిన తర్వాత, ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే, ఉదయం ఏ పనులు చేయాలి..?, ఏ పనులు చేయకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఉదయం లేవాలంటే, అందరు ఖచ్చితంగా అలారం పెట్టుకుంటారు. అయితే, టైం కి అలారం రింగ్ అవుతూ ఉంటుంది. దానిని, ఆఫ్ చేసి నిద్రపోతారు చాలా మంది. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఉదయాన్నే అలారం ఆపేసి, నిద్రపోవడం వలన అనుకున్న పనులు ఆగిపోతాయి.
ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. ఆఫీస్ కి వెళ్లడం కూడా లేట్ అవుతుంది. దీంతో, టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇతర ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలి. టైం కి పనులు పూర్తవకపోతే, ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మానసిక సమస్యలు కూడా వస్తాయి. అలానే, చాలామంది ఉదయం లేచాక కాఫీ, టీ ని చాలామంది తాగుతూ ఉంటారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ ని తాగితే జీర్ణ సమస్యలు కలుగుతాయి. కాబట్టి, అసలు ఈ పొరపాటు చేయకండి.
పొట్టలో కనుక గ్యాస్ నిండి పోతే, చాలా సమస్యలు కలుగుతాయి. ఉదయం లేచిన తర్వాత, చాలామంది గొడవ పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో కూడా చాలామంది, ఉదయం లేవగానే గొడవలు పడుతుంటారు. దీంతో మూడ్ పాడవుతుంది. పదే పదే రోజంతా ఆ గొడవ గుర్తుకు రావడం, మనసుకి ఇబ్బందిగా మారిపోతుంది. సో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే, పాజిటివ్ గా ఉండాలి.
పాజిటివ్ గా ఉంటే, రోజు బాగుంటుంది. సంతోషంగా ఉండొచ్చు. ఉదయం లేవగానే, చాలామంది మొబైల్ ఫోన్ ని చూస్తూ ఉంటారు. మానసికంగా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి, మొబైల్ ఫోన్ ని ఉదయం లేవగానే చూడడం మంచిది కాదు. ఫోన్లో ఇబ్బందికరమైన మెసేజెస్, వీడియోస్ వంటివి చూసినప్పుడు అది మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. కనుక, ఉదయం లేచిన తర్వాత ఫోన్ చూడడం కూడా మంచిది కాదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…