Curry Leaves Powder : కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా తింటే మంచిది.
కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి రోజూ భోజనం సమయంలో మొదటి ముద్దలో కరివేపాకు పొడి కలిపి తింటే సరిపోతుంది. ఇలా 15 రోజుల పాటు తింటే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
కరివేపాకు కంటి చూపుకు చాలా మంచిది. కరివేపాకులో విటమిన్ ఎ చాలా సమృద్దిగా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షించే కెరోటినాయిడ్లను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల కళ్లలో శుక్లాలు, రాత్రి అంధత్వం మొదలైన కంటి సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యానికి కరివేపాకులను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవాలి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చూపు మెరుగుపడుతుంది. అలాగే ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…