Curd For Beauty : పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగుని అందుకే చాలామంది, రోజు ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. పెరుగు వలన కలిగే లాభాలు ఎన్నో. అయితే, పెరుగుతో అందాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పెరుగుతో అందం ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కొంచెం బియ్యం పిండి వేసి, మీ ముఖానికి రాసుకోండి. అరగంట పాటు వదిలేసి, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే చాలు. మీ ముఖం చాలా అందంగా మారుతుంది.
వారంలో రెండు సార్లు మీరు ఈ పద్ధతిని పాటించవచ్చు. ముఖం మీద ఉన్న మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖం చాలా క్లియర్ గా మారుతుంది. అందంగా ఉంటుంది. పెరుగులో అలోవెరా జెల్ ని కలిపి ముఖానికి రాసుకుని, మీ ముఖానికి బాగా మసాజ్ చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితం ఉంటుంది. వారానికి రెండు సార్లు మీరు ఈ పద్ధతిని పాటించొచ్చు.
మృత కణాలు తొలగిపోతాయి. ముఖం మృదువుగా మారుతుంది. ముడతలు లేకుండా, ముఖం చక్కగా వస్తుంది. పెరుగులో కొంచెం శనగపిండి కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, కాంతివంతంగా చర్మం మారుతుంది. ఇలా, సులభంగా ఈ చిట్కాలని ట్రై చేసి, మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పైగా దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు.
తక్కువ డబ్బుల్లోనే మీరు ఈ ఫేస్ ప్యాక్ ని ట్రై చేసి, ముఖాన్ని అందంగా మార్చేసుకోవచ్చు. కాంతివంతంగా ఉంటుంది. ఈ చిట్కా ని ట్రై చేస్తే, చర్మం పై సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. మరి, ఇక ఈ చిట్కాలు ని ట్రై చేసి, మీ ముఖాన్ని అందంగా మార్చుకోండి. ఎలాంటి సమస్య లేకుండా క్లియర్ స్కిన్ ని పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…