Biscuits Dipped In Tea : చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు. మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. బిస్కెట్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. బిస్కెట్లు కొవ్వు లేకుండా ఉండవు.
కాబట్టి బిస్కెట్లను ఎక్కువగా టీ లో తీసుకుంటే ఊబకాయం, చర్మ సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంటుంది. పంచదార వుండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గించేస్తూ ఉంటాయి. బిస్కెట్ల లో షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ తో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. టీ తో చక్కెర బిస్కెట్లని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలని అవి పెంచుతాయి. సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్, థైరాయిడ్ ఉన్నవాళ్లు బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదు.
టీ, బిస్కెట్లు కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఈ సమస్యని కూడా ఎదుర్కోవాలి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోకండి. సాయంత్రం పూట చాలా మంది సరదాగా వేడిగా ఒక కప్పు టీ తో పాటుగా కొన్ని బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు.
కానీ అలా చేయడం వలన ఇన్ని నష్టాలు ఉంటాయి. బిస్కెట్లలో షుగర్ ఎక్కువ ఉండడంతో పంటి ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దంతాలలో క్యావిటీస్ ఏర్పడతాయి. దంతక్షయం వస్తుంది. ఇలా ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి టీ ని బిస్కెట్లతో పొరపాటున కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే అనవసరంగా ఇన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…