Ayurvedic Tips For Thyroid : ఈ రోజుల్లో, చాలామంది, అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్నారు. థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఇబ్బంది పెడుతోంది. ఈరోజుల్లో మహిళల్లో థైరాయిడ్ వ్యాధి, బాగా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 10 ఏళ్లలో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. 30 సంవత్సరాలు కంటే, తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడుతోంది. చెడు ఆహారపు అలవాట్లు కారణంగానే ఇలా అవుతోందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గడం కారణంగా, థైరాయిడ్ వ్యాధి అనేది వస్తోంది.
ఈ సమస్య ఉన్నట్లయితే, మనం చిన్న చిన్న చిట్కాలతో తరిమికొట్టేయొచ్చు. ఆయుర్వేద పద్ధతుల ద్వారా, దీనిని నివారించవచ్చు. థైరాయిడ్ వ్యాధిని నియంత్రించడానికి, కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరతో పాటుగా జీలకర్ర కూడా తీసుకోవాలి. జీలకర్రని, కొత్తిమీరని రాత్రంతా నీటిలో నానబెట్టేసి, నీటిని ఉదయాన్నే వడబోసి పరగడుపున తీసుకుంటే, థైరాయిడ్ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. అలానే, కాపాలభాతి చేయడం వలన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రాణాయామం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చు.
ఇది థైరాయిడ్ హార్మోన్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగు పడుతుంది. ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అలానే, ప్రతిరోజు కాసేపు నడవడం వలన, శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 15 నిమిషాల పాటు నడిస్తే మంచిది.
ఈ థైరాయిడ్ గ్రంధి పని తీరు తగ్గినప్పుడు, థైరాయిడ్ వ్యాధి అనేది వస్తుంది. ప్రస్తుతం, ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళలు ఈ పద్ధతుల్ని పాటిస్తే, థైరాయిడ్ సమస్య ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సో, థైరాయిడ్ ఉన్నట్టయితే, మహిళలు కచ్చితంగా వీటిని పాటించడం మంచిది. అప్పుడు, ఈ సమస్య తగ్గిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…