Annatto Seeds : ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకనే, ఆరోగ్య నిపుణులు కూడా ఉప్పుని బాగా తగ్గించమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా, ఉప్పుని అధిక మోతాదులో తీసుకోకూడదు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. అయితే, కేవలం ఉప్పులోనే కాదు. అన్ని ఆహార పదార్థాలు కూడా ఉప్పు ఉంటుంది. సోడియం లేని ఆహారం అయితే లేదు. ఒంట్లో సోడియం తగ్గడం మంచిది కాదు. సోడియం లోపం ఉండకూడదు. సోడియం ఎప్పుడు కూడా, 135 కంటే ఎక్కువ ఉండాలి.
125 నుండి 128 యూనిట్ల వరకు, సోడియం ఉంటే, పెద్దగా సమస్య ఏమి కూడా ఉండదు. సోడియం ఎక్కువగా ఉండే, ఆహార పదార్థాల గురించి చూద్దాం. ఆన్నాట్టో సీడ్స్ లో సోడియం ఎక్కువ ఉంటుంది. ఈ సీడ్స్ లో 2240 మిల్లీగ్రాములు సోడియం, 100 గ్రాముల గింజల్లో ఉంటుంది. మామూలుగా మనకి కూరలులో అలానే పండ్లలో, 25 మిల్లీగ్రాముల నుండి 80 మిల్లి గ్రామాల వరకు సోడియం ఉంటుంది.
కర్బూజా పండ్లలో ఎక్కువ సోడియం ఉంటుంది. 100 గ్రాముల కర్బూజా పండ్లలో, 105 గ్రాముల సోడియం ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీళ్లలో, 105 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. తోటకూరలో చూసుకున్నట్లయితే, 200 ఉంటుంది. పాలకూరలో క్లోరైడ్ ఉండడం వలన, సాల్ట్ ఎక్కువ ఉందని అనుకుంటారు. కానీ, తోటకూరలో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఆన్నాట్టో సీడ్స్ ని తీసుకోవచ్చు. అన్నాటో సీట్స్ ని సహజమైన రంగు కోసం వాడతారు.
నాచురల్ కలర్ గా, దీనిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆన్నాట్టో సీడ్స్ ని పొడి తీసుకొని, మనం వాడుకోవచ్చు. అలానే ఈ పేస్ట్ ని కూడా వాడుకోవచ్చు. ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్, జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…