సాధారణంగా పైనాపిల్ ఒక తినే పండుగా మాత్రమే భావించబడుతోంది. పైనాపిల్ తో కూర వండుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ ను వేడి వేడి అన్నంలోకి తింటే ఆ రుచి చెప్పలేనిది. మరి ఎంతో రుచి కరమైన ఈ పైనాపిల్ కూరను ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*పైనాపిల్ ఒకటి
* కొబ్బరి పొడి 1 కప్పు
* ఆవాలు టేబుల్ స్పూన్
*బెల్లం 2 స్పూన్లు
*తగినంత ఉప్పు
*4 ఎండుమిర్చి
*కరివేపాకు రెమ్మ
*తగినన్ని నీళ్లు
*మూడు టేబుల్ స్పూన్ల నూనె
ముందుగాపైనాపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, ఆ ఎండుమిర్చి,బెల్లం వేసి తగినన్ని నీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పైనాపిల్ ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, కరివేపాకు, అవసరమైతే జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఈ పోపును తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పైనాపిల్ మిశ్రమంలోకి వేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పైనాపిల్ కూరను వేడి వేడి అన్నంలోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…