సాధారణంగా మనం చికెన్ లేదా మటన్ తో వివిధ రకాల రెసిపిలను తయారుచేసుకుని తింటాము. అయితే ఎంతో టేస్టీగా.. క్రిస్పీగా మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మటన్ బోన్ లెస్ అరకిలో
*ఉప్పు తగినంత
*అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు
*కొత్తిమీర తురుము
*కారం టేబుల్ స్పూన్
*పచ్చిమిర్చి ముక్కలు 2
*గరం మసాలా అర టీ స్పూన్
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా బోన్లెస్ మటన్ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మటన్ మెత్తగా తయారైన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి,ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మటన్ ముక్కలను మెత్తని మిశ్రమంలా తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఈ మటన్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన కీమా బాల్స్ లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయను చేర్చి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…