సాధారణంగా మనం చికెన్ లేదా మటన్ తో వివిధ రకాల రెసిపిలను తయారుచేసుకుని తింటాము. అయితే ఎంతో టేస్టీగా.. క్రిస్పీగా మటన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*మటన్ బోన్ లెస్ అరకిలో
*ఉప్పు తగినంత
*అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు
*కొత్తిమీర తురుము
*కారం టేబుల్ స్పూన్
*పచ్చిమిర్చి ముక్కలు 2
*గరం మసాలా అర టీ స్పూన్
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా బోన్లెస్ మటన్ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మటన్ మెత్తగా తయారైన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి,ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా మటన్ ముక్కలను మెత్తని మిశ్రమంలా తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పై డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఈ మటన్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నూనెలో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా తయారైన కీమా బాల్స్ లోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయను చేర్చి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…