ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ గురించి ఎవరు భయపడాల్సిన పనిలేదు.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలను పాటిస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.
కరోనా వచ్చినా రాకపోయినా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మన శరీరానికి సరిపడే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ మనపై దాడి చేయదు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మన ఇంట్లో దొరికే కొన్ని మసాలా దినుసులు ద్వారా కషాయం తయారుచేసుకొని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో పసుపు వేసి బాగా మరిగించాలి. దీని తర్వాత ఆరు తులసి ఆకులు, కొన్ని నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,8 లవంగాలు, అల్లం ముక్క ఒక్కొక్కటిగా వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…