ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య అధికం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వైరస్ గురించి ఎవరు భయపడాల్సిన పనిలేదు.వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలను పాటిస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నుంచి తొందరగా బయటపడవచ్చు.
కరోనా వచ్చినా రాకపోయినా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. మన శరీరానికి సరిపడే రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ మనపై దాడి చేయదు. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మన ఇంట్లో దొరికే కొన్ని మసాలా దినుసులు ద్వారా కషాయం తయారుచేసుకొని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో పసుపు వేసి బాగా మరిగించాలి. దీని తర్వాత ఆరు తులసి ఆకులు, కొన్ని నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,8 లవంగాలు, అల్లం ముక్క ఒక్కొక్కటిగా వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…