మనకు తినేందుకు మూడు రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రాక్ సాల్ట్, రెండోది సాధారణ ఉప్పు, మూడోది బ్లాక్ సాల్ట్. సాధారణ ఉప్పును సముద్రం నుంచి తయారు చేస్తారు. ముందుగా ఉప్పును సేకరిస్తారు. తరువాత దాన్ని రీఫైన్ చేస్తారు. అనంతరం దానికి అయోడిన్ కలుపుతారు. దీంతో సాధారణ ఉప్పు తయారవుతుంది.
సాధారణ ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 3 శాతం ఇతర పదార్థాలు ఉంటాయి. ఇక రాక్ సాల్ట్ను సహజంగా తయారు చేస్తారు. పర్వతాల్లో గనుల తవ్వకం ద్వారా రాక్ సాల్ట్ను తయారు చేస్తారు. రాక్ సాల్ట్ అత్యంత సహజమైంది. ఇందులో 85 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 15 శాతం మొత్తంలో 84 రకాల మినరల్స్ ఉంటాయి. వాటిల్లో ఐరన్, కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నిషియం, సెలీనియం మొదలైనవి ఉంటాయి.
సాధారణ ఉప్పులో అయోడిన్ను కలపాల్సి ఉంటుంది. కానీ రాక్ సాల్ట్లో అలా కాదు. అందులో అయోడిన్ సహజంగానే ఉంటుంది. అందువల్ల దాన్ని ప్రత్యేకంగా కలపాల్సిన పనిలేదు. ఇక రాక్ సాల్ట్ను సహజంగా తయారు చేస్తారు కనుక అదే మన శరీరానికి మంచిది. సాధారణ ఉప్పు మంచిది కాదు.
రాక్ సాల్ట్ను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా అయోడిన్ లోపం తగ్గుతుంది. చర్మం, వెంట్రుకలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. హైబీపీ తగ్గుతుంది. సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి, మలబద్దకం తగ్గుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…