Sitara Ghattamaneni : మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్న వయసులోనే పీఎంజే జ్యుయలర్స్ అనే ఆర్మమెంట్స్ బ్రాండ్కు ప్రచారకర్తగా నియమితులై అందరిని ఆశ్చర్యపరచింది.. అయితే, ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని ఛారిటీకి ఇచ్చానని సితార చెప్పారు. సితార మంచి మనసుపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు. ఇక సితార టీనేజీలోకి అడుగు పెట్టేస్తోంది. మరి కొన్నేళ్లలో హీరోయిన్ గా తెరపై కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇప్పటికే హీరోయిన్ ఫీచర్స్ తో మెరిసిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో సితార పిక్స్ చక్కర్లు కొడుతుండగా వాటిని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలా స్టైలిష్ ఫొటోలు పోస్ట్ చేసింది సితార. ఇది చూసిన వారు సితార అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ కావడం ఖాయం అని అంటున్నారు. సితార అందంలోనే కాదు గుణంలో కూడా తండ్రి పోలికే. మహేష్ బాబు చాలా కాలంగా పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తుండగా, సితార కూడా చిన్నతనంలోనే పేదలకు సహాయం చేయాలనే గుణం అలవరుచుకుంది. సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ..ఆయన కూతురు,గారాల పట్టి సితార ఘట్టమనేని కూడా అంతే… పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సితార ఎంతో యాక్టివ్గా ఉంటుంది. సితార డాన్స్ నేర్చుకుంటుంది. యాని మాస్టర్ సితార గురువు కాగా, యాని మాస్టర్ తో డాన్స్ చేస్తూ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి.. సితారకు నటనపై మక్కువ ఉందని ఇప్పటికే అర్ధమైంది.. ఆల్రెడీ ఆమె సర్కారు వారి పాట చిత్రంలో ప్రమోషనల్ వీడియోలో నటించింది. అతి త్వరలోనే సితార వెండితెరపై మెరవనుందని అర్ధమవుతుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…