Samantha : ఏ మాయ చేశావే అనే చిత్రం షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సమంత నాగ చైతన్య నాలుగేళ్ల వివాహ బంధానికి బ్రేకులు పడిన విషయం తెలిసిందే. 2017 అక్టోబర్ 7 న వీరిద్దరి వివాహం జరిగింది. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో సమంత సోషల్ మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరు తీసేసింది. దీంతో ఏదో జరిగిందని అందరు భావించారు . కాని కొద్ది రోజులకి అంటే 2021 అక్టోబర్ 2న తమ విడాకులు ప్రకటించారు. సమంత చేస్తున్న కొన్ని షూటింగ్స్ ను మానేయాలని..అమల లాగా ఇంట్లోనే ఉండాలంటూ కుటుంబ సభ్యులు సూచించారని, దానికి సుముఖంగా లేకపోవడం వలన సమంత విడాకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఇప్పటి వరకు ఇద్దరి విడాకుల గురించి జరుగుతున్న ప్రచారం పైన ఇద్దరి నుంచి స్పష్టత రాలేదు. అయితే తాజాగా కొత్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది. .సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత- నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట. అప్పుడు .. నాగచైతన్య.. సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ హీరోయిన్ మరెవ్వరో కాదు శోభిత ధూళిపాళ్ల. ఈ విషయాన్ని సమంత సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట. దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
అక్కినేని కుటుంబంతో సమంతకి పొసగని కారణంగానే ఈ జంట మధ్య విబేధాలు మొదలయ్యాయన్నది ప్రధాన ప్రచారం. అక్కినేని కుటంబ కట్టుబాట్లకు సమంత అడ్జెస్ట్ అవ్వలేకపోవడం.. చైతూ దీనిపై సమంతను గైడ్ చేయడం నచ్చని కారణంగానే వీరిద్దరి మధ్య తరచుగా గొడవలకు దారితీసిందని, కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీ లైఫ్ తో కుటుంబంలో కలిసి ప్రయాణించే సమయం లేకపోవడం.. చివరికి అది ఈగో సమస్యగా మారి చివరికి విడాకులకు దారితీసినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ సమంత-చైతూకి సంబంధించి నెట్టింట ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…