Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. బాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు. ఇలా క్రమంగా తన రేంజ్ను పెంచుకుంటూనే ఉన్న సల్మాన్ ఇటీవల పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ బడా హీరో ‘టైగర్ 3’ అనే మూవీని చేశాడు. దీనికి మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లు అంత అంత మాత్రంగానే వస్తున్నాయి.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్గా, ఇమ్రాన్ హస్మీ విలన్గా చేశారు. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్కు ప్రీతమ్, తనూజ్ మ్యూజిక్ ఇచ్చారు.
టైగర్ 3కి సంబంధించి తాజాగా సక్సెస్ మీట్ జరగగా, ఈవెంట్లో సల్మాన్ ఖాన్ చేసిన పని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. చిత్రంలో కత్రినా కైఫ్ తో నేను చేసిన రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇమ్మాన్ కనుక అతిష్ పాత్ర చేయకపోతే అతనికి ఇలానే అయ్యేది అంటూ ఇమ్రాన్ దగ్గరకి వెళ్లి అతని మొహంపై ముద్దుల వర్షం కురిపించాడు. సడెన్గా ఇమ్రాన్కి సల్మాన్ ముద్దులు పెట్టడంతో స్టన్ అయ్యాడు. అటు ఆడియన్స్ నుంచి అరుపులు, విజిల్స్ వేస్తూ తెగ రచ్చ చేశారు. సాధారణంగా ఇమ్రాన్ ఎక్కువగా ముద్దు సన్నివేశాలలో నటిస్తారు. అయితే తాను ఎక్కువగా ముద్దు సన్నివేశాల్లో నటించలేదు అని సల్మాన్ అన్నాడు.
టైగర్ 3 సక్సెస్ మీట్ లో.. పబ్లిక్ గా ముద్దుల వర్షం కురిపించడంతో అందరు కత్రీనా అని ఫీలై బాలీవుడ్ హీరో ఇమ్రాన్ పై ముద్దుల వర్షం కురిపించాడంటూ కొందరు కామెంట్ చేసక్తున్నారు. నవంబర్ 12న రిలీజ్ అయిన టైగర్ 3 చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, ఈ సినిమా అభిమానులని మాత్రం తీవ్రంగా నిరాశపరచింది.. మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఒకప్పటి హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతం చేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…