Naga Chaitanya : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా, యువ సామ్రాట్ నాగ చైతన్య ‘జోష్’ అనే చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు… ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్నాడు. మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ వరుస హిట్లను అందుకుని సత్తా చాటుకున్నాడు. సమంత నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి నాగ చైతన్యకి హిట్స్ అనేవి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు ‘ధూత’ అనే వెబ్ సిరీస్లోనూ నటించాడు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో హిట్ అయింది. ఈ జోష్లోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు.
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్ అనే చిత్రం రూపొంతుంది. . సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ను చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ కర్ణాటక లోని గోకమా ప్రాంతంలో జరుగుతుంది.మరి ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి కూడా అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే నాగ చైతన్యకి ఫుడ్ అంటే చాలా ఇష్టమని అందుకే ఆయన హైదరాబాద్ లో షోయూ అనే రెస్టారెంట్ ప్రారంభించాడు.
తనకు నచ్చిన ఫుడ్ గురించి వెల్లడించాడు చైతూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అచ్చమైన తెలుగు తిండి తింటానన్నాడు చైతూ.. వైట్ రైస్.. ముద్దపప్పులో నెయ్యివేసుకుని ఆరగిస్తానని అన్నాడు. అంతే కాదు ముద్దు పప్పు..పచ్చిపులుసు కాంబినేషన అంటే చాలా ఇష్టమని, .. వాటికి సైడ్ డిష్ లు గా మటన్ కాని..రొయ్యల ప్రై కాని తీసుకుంటాడట. అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట చైతూ.. ఇక చైతూ ఫుడ్ హ్యాబిడ్స్ తెలుసుకుని ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. మన తెలుగు హీరోలు ఇలా తెలుగు వంటలని ఇష్టపడడం టూ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…