Kota Bommali OTT Release Date : ఇటీవల ప్రేక్షకులని ఎంతగానో అలరించిన చిత్రం కోటబొమ్మాలి పీఎస్. ఈ చిత్రంకి తేజా మార్ని దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళీ సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ 2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకి మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్గా విమర్శకుల ప్రశంసలను అందుకున్న కోట బొమ్మాళి పీఎస్ న్యూ ఇయర్ వీకెండ్లో ఆహా ఓటీటీలో కోట బొమ్మాళి మూవీ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 5న శ్రీకాంత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు.దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. కాకపోతే అదే సమయంలో రానుందని అంటున్నారు. ఇక కానీ తర్వలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన కోట బొమ్మాళి సినిమాను వచ్చే ఏడాది ఇంట్లోనే చూడొచ్చు.
షయానికి వస్తే మలయాళంలో అవార్డు విన్నింగ్ సినిమా నాయట్టు ఆధారంగా రూపొందింది. అయితే మలయాళ మాతృకను తెలుగు నేటివిటికి అనుగుణంగా పూర్తిగా మార్చి వేసి.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రిప్టును దర్శకుడు తేజ మార్ని డీల్ చేసిన విధానం, పాత్రలను భావోద్వేగంగా మలిచిన విధానంతోనే సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఫస్టాఫ్లో డిటేయిలిటీ ఎక్కవ కావడంతో కొంత స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్లో కథను గ్రిప్పింగ్గా, ఎంగేజింగ్ చెప్పిన తీరు వల్ల కొన్ని సీన్లు ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…