Hi Nanna OTT : నేచురల్ స్టార్ నాని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న సినిమా ‘హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. అలాగే హృదయం, ఖుషి వంటి సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ హాయ్ నాన్నకు సంగీతం అందించారు. రేపే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా ఉంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్లీ కలవడం ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అయితే ఈ కథని యూనిక్గా చెబుతున్నామనది ముఖ్యం అంటూ నాని అన్నాడు. హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ (అన్ని భాషలతో కలిపి) రూ.37 కోట్లు పలికినట్టు తెలుస్తుంది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఈ డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అలానే హిందీ డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకి మరో 7.5 కోట్లు కూడా దక్కాయి. దీన్ని బట్టి రిలీజ్కి ముందే నిర్మాతకి భారీ ఊరట కలిగినట్లే.
దసరా సినిమాతో తన కెరీర్లోనే తొలిసారి రూ.100 క్లబ్లో చేరిన నాని ఈ సినిమాతో కూడా వంద కోట్ల క్లబ్లో చేరున్నాడని అంటున్నారు. ఇతర భాషల్లో కూడా నానికి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు నాని. తాజాగా బెంగళూరులో ప్రమోషనల్ టూర్లో భాగంగా కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ని కలిశాడు నాని. ఆయన ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేశాడు. ఈ సందర్భంగా ‘హాయ్ నాన్నా’ సినిమా విశేషాలను శివన్న అడిగి మరీ తెలుసుకున్నారట. శివ రాజ్కుమార్తో నాని తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడలో కూడా హాయ్ నాన్న విడుదల కానుండటంతో తప్పకుండా సినిమాను హిట్ చేయాలని శివన్న తన అభిమానులను కోరారు.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…