Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్ షోకి యాంకరింగ్తో అందరి మనస్సులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటిగా కూడా మారింది. రంగస్థలం చిత్రంలో రంగమత్తగా అనసూయ నట విశ్వరూపం ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంది. అనసూయ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అమ్మడిపై ఎంత ట్రోలింగ్ చేసిన కూడా కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తెగ అలరిస్తూ ఉంటుంది. అనసూయ అందాలని కొందరు ఆస్వాదిస్తుండగా, మరి కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తుంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ.. ఓటమి తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్కి స్పందించింది. ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన మీరు నిజమైన లీడర్ సార్. అయితే ఈ సారి మీకు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కూడా అదే విధంగా బాధ్యతగా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ హైదరాబాద్తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే విధంగా చేసిన మీకు పెద్ద థాంక్యూ అని రాసుకొచ్చింది. దీనిపై థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
మరోవైపు కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండపై ఇన్డైరెక్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేసి సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారింది. అర్జున్ రెడ్డి చిత్రంలో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వివాదం సృష్టించింది. చాలా కాలం పాటు అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం,మాటల యుద్ధం కొనసాగడం చూశాం. అయితే రీసెంట్గా వచ్చిన యానిమల్ చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతు డైలాగులు ఉండగా, దీనిపై అనసూయ ఎందుకు స్పందించడం లేదంటూ కొందరు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమా అయితేనే మాట్లాడతావా, ఇతరుల సినిమాలపై మాట్లాడవా అంటూ అనసూయని వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్పై అనసూయ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…