Alia Bhatt : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో, హీరోయిన్స్ని వేధించడాలు ఎక్కువయ్యాయి.సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. డీప్ ఫేక్ వీడియో అంటూ కొత్తగా హీరోయిన్స్ని వేధించడం ఎక్కువైంది. ఇటీవల రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్తో లిఫ్ట్లో వెళుతున్నట్టు రష్మికను దారుణంగా ఆ వీడియోలో చూపించార. ఆ ఘటన మరువక ముందే బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టు మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అయితే ఇది కూడా మార్ఫింగ్ వీడియో అని స్పష్టంగా అర్ధమైంది. ఆ తర్వత కత్రినా కైఫ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది.ఇక ఇప్పుడు తాజాగా మరో స్టార్ నటి డీప్ఫేక్ బారిన పడ్డారు.‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ కు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది. వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…