మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన స్త్రీలు కొన్ని ప్రత్యేక ఆభరణాలను ధరిస్తారు. ముఖ్యంగా కాలికి మెట్టెలు, మెడలో తాళి, నల్లపూసలు వంటి ఆభరణాలను ధరిస్తారు. అయితే ఈ ఆభరణాలలో ఒక్కో ఆభరణానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. వీటిలో నల్లపూసలు ఎంతో ముఖ్యమైనవి. పూర్వకాలం మహిళలు నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేయించేవారు. ఈ విధంగా తయారు చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల మనలో ఉన్న వేడి మొత్తం అవి గ్రహిస్తాయని భావిస్తారు.
ప్రస్తుత కాలంలో ఈ విధమైనటువంటి సాంప్రదాయాలు తెలిసినవారు మట్టితో తయారుచేసిన నల్లపూసలను ధరిస్తున్నారు. ఇక ప్రస్తుత కాలంలో అత్తింటివారు మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టి ఇస్తారు. వివాహానికి ముందు ఈ నల్లపూసలను వధూవరుల చేత నీలలోహిత గౌరీదేవికి పూజ చేయిస్తారు. ఈ విధంగా వధూవరులు పూజ చేయటం వల్ల వారిపై అమ్మవారి అనుగ్రహం కలిగి జీవితాంతం వారు సుఖసంతోషాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.
అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజ చేయించిన నల్లపూసలు ధరించటం వల్ల వధూవరుల ఇద్దరికి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అందుకోసమే పెళ్లైన మహిళలు అమ్మవారి వ్రతం చేసి నల్లపూసలను ధరించాలని చెబుతారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు బంగారు దుకాణాలు నల్లపూసలను కొనుగోలు చేసి ధరించడం మనం చూస్తున్నాము.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…