సాధారణంగా మనం ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తప్పకుండా నవగ్రహాలు దర్శనమిస్తాయి. నవగ్రహాలు లేని శివాలయం అంటూ ఉండటం చాలా అరుదు. ఈ నవ గ్రహాలు ఆధారంగానే జ్యోతిష్యులు జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. అదే విధంగా ఈ గ్రహాల ప్రభావం మన పై అధికంగా ఉంటుంది. అయితే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాలలోనే ఎందుకు దర్శనమిస్తాయి? ఆ విధంగా శివాలయాలలో నవగ్రహాలు ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు. ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. అయితే ఈ గ్రహాలు అన్నింటికీ మూలం సూర్యుడు. సూర్యునికి ఆది దేవుడు శివుడు. కనుక నవగ్రహాలన్ని శివుడి ఆదేశం మేరకు సంచరిస్తూ ఉంటాయి. అందుకోసమే నవగ్రహాలను ఎక్కువగా శివుడి ఆలయాలలో నిర్మిస్తుంటారు. మన జాతకం పై గ్రహ దోషాలు కూడా శివుడి ఆజ్ఞ మేరకే జరుగుతాయని ఈ సందర్భంగా పండితులు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం మనం శివుడికి పూజలు చేయడం వల్ల నవగ్రహాల ప్రభావం మనపై ఉండదని భావిస్తారు. అందుకోసమే చాలా మంది భక్తులు శివుడికి వివిధ అభిషేకాలను పూజలు నిర్వహించినా కూడా నవగ్రహాలకు వెళ్లి దర్శనం చేసుకోరు. అయితే ప్రస్తుత కాలంలో చాల ఆలయాలలో నవగ్రహాలను నిర్మించడం జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…