సాధారణంగా మహిళలు శుక్రవారం మహాలక్ష్మికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి స్తోత్రం చేయాలి.
సాధారణంగా శివుడికి అభిషేకం, విష్ణువుకి అలంకారం, సూర్యుడికి నమస్కారం, వినాయకుడికి తర్పణం ఎలాగైతే ఇష్టమో అమ్మవారికి స్తోత్రం అంటే ఇష్టం. శుక్రవారం అమ్మవారి స్తోత్రం పఠిస్తూ పూజ చేయడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి “స్తుతా దిశసి కామం” అనే సూత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా అమ్మవారిని స్మరణ చేయటం వల్ల మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…