సాధారణంగా మహిళలు శుక్రవారం మహాలక్ష్మికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహం కలగడం వల్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. అమ్మవారి అనుగ్రహం పొందాలంటే తప్పకుండా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి స్తోత్రం చేయాలి.
సాధారణంగా శివుడికి అభిషేకం, విష్ణువుకి అలంకారం, సూర్యుడికి నమస్కారం, వినాయకుడికి తర్పణం ఎలాగైతే ఇష్టమో అమ్మవారికి స్తోత్రం అంటే ఇష్టం. శుక్రవారం అమ్మవారి స్తోత్రం పఠిస్తూ పూజ చేయడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి “స్తుతా దిశసి కామం” అనే సూత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా అమ్మవారిని స్మరణ చేయటం వల్ల మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…