Lord Shani : రాశులకి అనుగుణంగా శని ఉంటే ఎంతో మంచి చేస్తాడు శని. ఒకవేళ కనుక వ్యతిరేక ప్రభావంతో ఉంటే మాత్రం, విపరీతమైన చెడు కడుగుతుంది. కాబట్టి ఈ మూడు రాశుల వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, మనకి మొత్తం 12 రాశులు. కానీ ఈ మూడు రాశుల వాళ్ళకి మాత్రం కష్టాలు విపరీతంగా ఉంటాయి. ఈ మూడు రాశుల వాళ్లు ప్రతి రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే కొంత వరకు ఫలితాన్ని పొందొచ్చు.
మూడు నెలల వరకు మీరు కనుక రోజూ 11 సార్లు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే కచ్చితంగా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. మిధున రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టారంటే, ఆ పని పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోతుంది. శని ప్రభావం వలన అస్సలు ఆ పని ముందుకే వెళ్ళదు. శని ప్రతీ సారి అడ్డం పడుతూ ఉంటాడు. అందుకనే మిధున రాశి వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే మంచిది.
కర్కాటక రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. శని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ మూలంగానే ప్రతి పనిలో కూడా అడ్డంకి కలుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆందోళన పడకుండా ఓపికగా మీరు ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే మీకు కూడా మేలు కలుగుతుంది.
ధనస్సు రాశి వారు కూడా శని వలన ఇబ్బంది పడతారు. కానీ బృహస్పతి ఈ రాశిలో ఉండడం వలన శని ప్రభావం కొంచెం తక్కువే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా పనిని పూర్తి చేస్తూ ఉంటారు. కానీ సమస్య అయితే ఉంటుంది. కనుక ఈ మూడు రాశుల వాళ్లు కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…