Temples For Moksham : ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శించేందుకు అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. వాటికి ప్రత్యేకమైన స్థల పురాణం ఉంటుంది. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే మనిషికి మోక్షం ప్రసాదించే ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని సందర్శిస్తే ఇక మనిషి జన్మ మళ్లీ ఉండదట. మోక్షం లభిస్తుందట. సాక్షాత్తూ శివ సన్నిధానం లభిస్తుందట. కైలాసం చేరుకుంటారట. ఇక అలాంటి ఆలయాలు ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే చాలు, ఇక మోక్షం లభిస్తుందట. మళ్లీ జన్మ ఉండదట. ఇక్కడ జోషి మఠం ఉంది. దీన్ని కూడా సందర్శించాలి. దీంతో ఆత్మ పరిశుద్ధం అవుతుందట. ఇక గుజరాత్లో ఉన్న ద్వారకను కూడా సందర్శించవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నా చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. మోక్షం వస్తుంది. మళ్లీ జన్మ ఉండదు. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలి. ఈ క్షేత్రం కూడా ఎంతో పేరుగాంచింది. ఏటా ఇక్కడికి కొన్ని కోట్ల మంది భక్తులు వస్తుంటారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయాన్ని దర్శించుకున్నా కూడా మోక్షం లభిస్తుందని చెబుతారు. అలాగే తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయాన్ని దర్శించుకున్నా చాలు మోక్షం లభిస్తుంది. శివుడు అనుగ్రహిస్తాడు. పాపాల నుంచి విముక్తిని కల్పిస్తాడు. ఇలా ఆలయాలను దర్శించుకుంటే మోక్షం పొందవచ్చు. మళ్లీ జన్మ ఉండదు. మానవ జన్మ నుంచి విముక్తి లభిస్తుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…