సాధారణంగా మనదేశంలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ సమయంలో ఎటువంటి ఆలయాలు తెరచుకోవు. గ్రహణ సమయం పట్టడానికి కొన్ని గంటల ముందే ఆలయాలను మూసివేస్తారు.తరువాత గ్రహణం విడిచిన కొన్ని నిమిషాల తర్వాత ఆలయాలు తెరిచి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి తిరిగి పూజలు చేయడం ప్రారంభిస్తారు.కానీ మన దేశంలో ఏ ఆలయంలోనూ లేని విధంగా గ్రహణ సమయంలో ఆలయం తెరుచుకుని విశేష పూజలు జరుపుకొనే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? మరి ఆ ఆలయం ఏమిటి ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి పట్టణం ఉంది. ఈ పట్టణంలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ప్రాచీనమైన ఆలయం ఉంది ఈ ఆలయంలో స్వామివారి స్వయంభూగా వెలిసి శ్రీకాళహస్తి ఈశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం.
ఇక్కడ ఆలయంలో రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. మరొకటి ఎంతో నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. ఈ విధంగా గాలికి దీపం రెపరెపలాడే దీపం ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు వాయులింగం అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పవచ్చు. దేశంలో ఏ ఆలయంలో లేనివిధంగా ఆలయంలో రాహుకేతువులు ఉండటం వల్ల గ్రహణ సమయంలో ఈ ఆలయంలో రాహుకేతువులకి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకోసమే గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూసి వేయరు.గ్రహణం తరువాత ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…