సాధారణంగా మన హిందువులు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇల్లు వాకిలి ఊడ్చి నీళ్లు చిమ్మి ముగ్గులు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం లేవగానే ముగ్గులు పెట్టడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావిస్తారు. పట్టణంలో ఉన్న వారు సైతం చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున మాత్రం ముగ్గులు వేయకూడదని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమావాస్య ముందు రోజున మన ఇంటికి పితృదేవతలు వస్తారని భావిస్తారు. అందుకోసమే పితృదేవతలకు ఆర్ఘ్యం ఇస్తే వారు సంతోషం చెంది మనకు ధనాభివృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.కనుక అమావాస్య రోజు ఇంటి ముందు శుభ్రం చేసి పెట్టాలి కానీ ముగ్గులు వేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఒకవేళ ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల పితృదేవతలు రాకుండా ఆగిపోతారు. అమావాస్య రోజున పితృదేవతలను మనసారా ప్రార్థించాలి అంటే ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు. అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకోసమే అమావాస్య రోజు పితృ దేవతలకు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ఉంది వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…