Lord Venkateshwara : ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్న పనులు పూర్తవ్వాలని, వాళ్ళ కోరికలు తీరాలని భావిస్తారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము. అందులో కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అవి కూడా జరగవు. కానీ మీ కోరికలు తీరాలంటే, కచ్చితంగా ఏడు శనివారాలు మీరు ఇలా చేయాలి. ఇలా కనుక చేశారంటే ఎంతటి కోరిక అయినా సరే కచ్చితంగా తీరుతుంది. శనివారం అనగానే మొదట మనకి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి.
శనివారం నాడు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన పూజలు వెంకటేశ్వర స్వామి వారికి చేసి, వారికి కలిగే బాధలు అన్నీ కూడా దూరం అవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి శని బాధలు, దోషాలు లేకుండా చూడమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. 7 శనివారాలు ఇలా కనుక మీరు చేశారంటే బాధలు అన్నీ కూడా పోతాయి.
కోరికలన్నీ కూడా తీరుతాయి. శనివారం నాడు ఉదయాన్నే తల స్నానం చేసి, దేవుడి గదిని శుభ్రం చేసుకుని, తర్వాత స్వామివారిని అలంకరించాలి. తర్వాత మీరు బియ్యం పిండితో ప్రమిద చేసి బియ్యం పిండిలో పాలు, బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి. దానితో ప్రమిద చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి. శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి, తులసి కోట ముందు కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి.
దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె లేదంటే నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. అప్పుడు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ వెంట ఉంటుంది. శనివారం సాయంత్రమైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి, అక్కడ నేతి దీపాన్ని వెలిగిస్తే బాధలు అన్నీ కూడా పోతాయి. సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి. క్రమం తప్పకుండా ఏడు శనివారాలు ఇలా చేశారంటే కచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. బాధలన్నీ కూడా పోయి సంతోషంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…