ఆధ్యాత్మికం

Lord Sri Krishna : శ్రీ‌కృష్ణుడు చెప్పిన అతి ముఖ్య‌మైన స‌త్యాలు.. మ‌హాత్ములు అవ్వాలంటే ఏం చేయాలి..?

Lord Sri Krishna : లోకంలో అన్నిటికంటే శక్తివంతమైన జీవులు ఏవి అనే ప్రశ్నకి ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇవ్వచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు మనుషులు. అదే ఇంకొందరి అభిప్రాయాన్ని చూసినట్లయితే సింహాలు అని చెప్పొచ్చు. కొంతమంది ఏనుగులు అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అయితే ఇవే మీ సమాధానాలు అయితే ఇవేమీ నిజం కాదు లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలు. వృక్షాలు మనకి ఎన్నో లాభాలను ఇస్తూ ఉంటాయి మనం తినడానికి ఫలాలు మొదలు కలప మొదలైనవన్నీ కూడా వృక్షాల ద్వారా మనం పొందవచ్చు.

వృక్షాలు లేకపోతే మనం కూడా ఉండకపోవచ్చు పక్షులకి జంతువులకి నీడని ఇస్తాయి వృక్షాలు మనం జీవించడానికి ప్రాణవాయువుని ఇస్తాయి. ఇలా చెప్పుకుపోతుంటే వృక్షాల యొక్క లాభాలని అలా చెప్తూ ఉండాల్సి ఉంటుంది. వృక్షం కట్టెలుగా పనికొస్తాయి వృక్షాల కంటే గొప్పదైనది వృక్షల తాలూకా వేర్లు. మట్టితో పోరాడుతూ ఉంటాయి. వృక్షాల పండ్లు కలప వంటివి ఇవ్వకపోవచ్చు కానీ వేర్లు లేకపోతే వృక్షం ఉండదు.

అలానే దీపం కూడా సమస్త లోకానికి వెలుగుని ఇస్తుంది చూడడానికి చిన్నదైనా కూడా దీపం ఎంతో వెళ్తుంది అయితే ప్రతి ఒక్కరు కూడా మహానుభావులు అవ్వలేదు. ఏదైనా సాధిస్తే మహానుభావులు అవుతారు చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా లేనివాళ్ళకైనా ఉన్నవాళ్లకైనా ఎవరికైనా కూడా ఏదైనా సాధిస్తేనే విలువ. ఉన్నతులుగా మారచ్చు. కనీసం ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక చోటకి చేరుకుంటారు.

Lord Sri Krishna

కానీ అలా నిశ్చలంగా కూర్చుంటే దేనిని చేయడానికి కుదరదు. చాలామంది అనుకుంటారు నాకేం తెలుసు? నేనేం మహాత్ముడుని కాదు కదా.. నా వల్ల ఏమవుతుంది అని.. కానీ ఏదైనా మొదలుపెట్టడానికి మహాత్ములు అవ్వక్కర్లేదు. మహాత్ముల అవ్వాలంటే ఏదైనా ప్రారంభించాలి అది చాలా ముఖ్యము. మరి ఎందుకు ఆలస్యం ఈ రోజే మొదలుపెట్టండి. ఉన్నత శిఖరాలకు చేరుకోండి భవిష్యత్తులో చక్కటి గుర్తింపును పొందండి. మహానుభావులు అవ్వండి. నలుగురికి అదర్శంగా నిలవండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM