ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకునే దుస్తుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇది వరకు ప్రతి ఒక్కరు కూడా చీరలని కట్టుకునేవారు పెళ్లయిన తర్వాత చీరలు, పెళ్లికి ముందు లంగా వోణీలు ధరించేవారు. ఆ తర్వాత రాను రాను చుడీదార్లు వచ్చాయి. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా నైటీలని వేసుకుంటున్నారు మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకి చాలా విలువ ఉంది. నిజానికి మన సాంప్రదాయం మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాయి.
అందుకనే విదేశీయులు కూడా మన ఆచారం పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక్కడ పద్ధతుల్ని పాటించడానికి ఇష్టపడతారు. అయితే మన దేశ సంప్రదాయాల్లో మార్పులు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా నైటీలనే వేసుకుంటున్నారు నిజానికి నైటీ కేవలం రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి ఆ పేరులోనే ఉంది. కానీ కంఫర్ట్ గా ఉంటుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు నైటీలని వేసుకుంటున్నారు రాత్రి వేసుకొని ఉదయం మార్చుకుంటే పర్వాలేదు కానీ బయటకి కూడా చాలామంది నైటీలతో వెళ్ళిపోతున్నారు.
నిజానికి ఇలాంటి సంప్రదాయాలు అసలు మంచివి కాదు చక్కగా చీర కట్టుకుంటే అందంగా కనపడతారు. సాక్షాత్తు మహాలక్ష్మి దేవి లాగ కనపడతారు కానీ అలాంటి మహిళలందరూ నైటీతోనే కాలాన్ని గడుపుతున్నారు. చీర కట్టుకుంటే చాలా అందంగా కనబడతారు పైగా అది మన సాంప్రదాయం. ఎంత లక్షణంగా మహిళ కనపడుతుంది..? పైగా చీర కట్టుకుని ఆడవాళ్లను చూస్తే చేతులు తిరిగి నమస్కరించాలని అనిపిస్తుంది.
కానీ నైటీలో కనబడితే అలా అనిపించదు ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే చాలా చక్కగా ఉంటుంది. అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే ఏమైనా అందంగా ఉంటుందా..? రాత్రి కాకుండా పగలంతా కూడా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…