భారతదేశంలో జరుపుకునే ఎన్నో పండుగలలో హోలీ పండుగ ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కాగా నేడు రంగుల పంచమి కావడంతో హోలీ పండుగను ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలో హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ రంగ్ పంచమి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పంచమి తిథి రోజు వస్తుంది.
మన హిందూ పురాణాల ప్రకారం ఈ పంచమి తిథి రోజుతో హోలీ పండుగ ముగుస్తుంది. పేరులో ఉన్న విధంగానే ఈ పంచమిని 5 రకాలుగా నిర్వహిస్తారు.నీరు, గాలి, భూమి, ఆకాశం మరియు అగ్ని. ఈ పంచ భూతాలపై ఆధారపడి ప్రతి ఒక్కరి ఉనికి గుర్తుగా ఈ రంగుల పంచమి వేడుకలను నిర్వహిస్తారు.ఈరోజు అగ్ని వెలిగిస్తే మన జీవితంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.
ఈ విధంగా రంగ్ పంచమి రోజున అగ్ని దహనంతో వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి సానుకూల వాతావరణంతో నిండిపోతుంది. కనుక ఈ వేడుకలకు గుర్తుగా రంగ్ పంచమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ రోజున ప్రజలందరూ ఎంతో సంతోషకరంగా రంగులను చల్లుకుంటూ పాటలు పాడుతూ, ఒకరికొకరు శుభాకాంక్షలను తెలియజేస్తుంటారు. ఈ రంగ్ పంచమి రోజుతోనే హోలీ వేడుకలు ముగుస్తాయి.
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును…