Guggilam Dhupam : మనం ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము. పూజ చేస్తూ ఉంటాము. కచ్చితంగా రోజూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇది నిన్నో, మొన్నో మొదలైంది కాదు. పురాతన కాలం నుండి కూడా దేవుడికి నియమాలతో పూజ చేయడం ఉంది. అయితే,పూజ చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాము. ఇది కూడా ఎప్పటినుండో వుంది. అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు. ధూపం వేయడం చాలా మంచిది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది.
ఇంటి వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా మార్చేస్తుంది ధూపం. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తీసుకువస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. హిందూ గ్రంథాలలో ధూపానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదు. ధూపం వేసే వస్తువులను బట్టి కూడా వేరువేరు ప్రయోజనాలని మనం పొందవచ్చు. ధూపం వేస్తే వ్యాధుల నుండి విముక్తి కూడా పొందవచ్చు. ధూపం వేయడం వలన ఆరోగ్యపరంగానే కాదు. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన ఆరోగ్యంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయి. గుగ్గిలం ధూపంని చాలామంది రోజూ ఇంట్లో వేస్తూ ఉంటారు. గురువారం నాడు కచ్చితంగా గుగ్గిలం ధూపం వేయాలి. గుగ్గిలం వాసన మెదడులో నొప్పి, అలాగే దానికి సంబంధించిన వ్యాధుల్ని తొలగించేస్తుం. గుండె నొప్పిని కూడా నివారించగలదు.
ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన కలహాలు ఏమీ కూడా రావు. గుగ్గిలం ధూపం వేస్తే అతీంద్రియ లేదంటే దైవిక శక్తులని ఆకర్షిస్తుంది. ఇలా గుగ్గిలంతో ధూపం వేయడం వలన మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. గుగ్గిలం ధూపం భూగోళానికి శాంతిని ఇస్తుంది. వాస్తు దోషాలని తొలగిస్తుంది. ప్రశాంతతనిస్తుంది. ఇలా గుగ్గిలం ధూపంతో చాలా లాభాలు ఉంటాయి.
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…
విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా థియేటర్లలో రిలీజ్ అయిన ఫంకీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ…