సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. ఈ విధంగా ఆలయానికి వెళ్ళిన భక్తులకు స్వామివారికి అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు. అయితే భక్తులు ఈ పువ్వులను ఏం చేయాలి ? అంటే.. ఈ పుష్పాలను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు. మరి ఆ పుష్పాలను ఎక్కడ పెట్టకూడదు.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..
ఏదైనా ఆలయంలో లేదా మన పూజ గదిలో నుంచి స్వామివారికి పూజ చేసిన పుష్పాలను ప్రసాదంగా ఇస్తారు. పువ్వులను ఎల్లప్పుడూ మనకు దగ్గరగా అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలు ఎల్లప్పుడూ మన దగ్గర పెట్టుకుంటే మనకు చెడు శక్తులు సమీపించకుండా ఈ పుష్పాలు రక్షణ కవచంగా ఉంటాయి.
చాలామంది మహిళలు స్వామి వారి దగ్గర నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను తలలో పెట్టుకుని కొద్దిసేపటికి వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు. పొరపాటున కూడా ఈ విధంగా పుష్పాలను అలా పడేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా ప్రసాదంగా ఇచ్చిన పువ్వులను ఒక పవిత్రమైన ప్రదేశంలో, ఎవరూ నడవని, తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. ముఖ్యంగా వివాహితులు స్వామి వారి సన్నిధిలో తీసుకున్న పుష్పాలను పెట్టుకొని పొరపాటున కూడా పడకగదికి వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది. స్వామి వారికి ఎంతో పవిత్రంగా భావించి అలంకరించిన పుష్పాలను ప్రసాదంగా తీసుకున్నప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…