మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరానికి (కుంకుమ) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను ఒక సౌభాగ్యంగా మహిళలు భావిస్తారు. పెళ్లైన మహిళలు కుంకుమ నుదిటిపై పెట్టుకోవటం వల్ల తన భర్త క్షేమంగా ఉంటాడని తన భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సింధూరాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకే సింధూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కుంకుమను కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా కుంకుమ ధరించడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మన కుటుంబంలోని సభ్యులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిపై కొద్దిగా సిందూరం నీళ్లు చల్లడం వల్ల వారి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్యలు తలెత్తితే కుంకుమలో జాస్మిన్ ఆయిల్ కలిపి హనుమంతునికి ఐదు శనివారాలు లేదా ఐదు మంగళవారాలు పూజ చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే కుంకుమను తీసుకొని ఒక కొబ్బరి కాయ పై వేసి ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కుంకుమలోకి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మన ప్రధాన ద్వారం పై భాగంలో బొట్టు పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…