మన హిందూ సాంప్రదాయం ప్రకారం సింధూరానికి (కుంకుమ) కి ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమను ఒక సౌభాగ్యంగా మహిళలు భావిస్తారు. పెళ్లైన మహిళలు కుంకుమ నుదిటిపై పెట్టుకోవటం వల్ల తన భర్త క్షేమంగా ఉంటాడని తన భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు. అదే విధంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ సింధూరాన్ని నిత్యం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకే సింధూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.అయితే కుంకుమను కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా కుంకుమ ధరించడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మన కుటుంబంలోని సభ్యులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిపై కొద్దిగా సిందూరం నీళ్లు చల్లడం వల్ల వారి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్యలు తలెత్తితే కుంకుమలో జాస్మిన్ ఆయిల్ కలిపి హనుమంతునికి ఐదు శనివారాలు లేదా ఐదు మంగళవారాలు పూజ చేయటం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే కుంకుమను తీసుకొని ఒక కొబ్బరి కాయ పై వేసి ఆ కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజ చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కుంకుమలోకి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మన ప్రధాన ద్వారం పై భాగంలో బొట్టు పెట్టడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…