Lord Shiva : చాలామంది సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడికి కనుక ఈ పూలతో పూజ చేసినట్లయితే ఏడు జన్మల పాపం పోతుందట. శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి పెడితే మోక్షం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులతో అభిషేకాన్ని కూడా అక్కడక్కడా చేస్తూ ఉంటారు. మాంగళ్య భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి.
ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు అంటే ఇష్టం. దుర్గాదేవిని కూడా ఉమ్మెత్త పూలతో పూజించవచ్చు. దుర్గాదేవిని కనుక ఉమ్మెత్త పూలతో పూజించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులతో అలంకరణ చేస్తారు. ఆ రోజు సరస్వతీ దేవి అనుగ్రహం పొందాలంటే ఉమ్మెత్త పువ్వులతో రంగోళీ వేసి పూజించడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి.
ప్రదోషకాలంలో శివుడికి ఈ పూలని పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. సర్ప దోషంతో బాధపడే వాళ్ళు లేదంటే ఇతర దోషాల వలన సతమతమయ్యే వాళ్ళు, శివుడిని ఆరాధించడం మంచిది. నెలకు రెండు సార్లు ప్రదోషం వస్తుంది. అమావాస్య, పౌర్ణమికి ఒక రోజు ముందు అలాంటి సమయంలో శివుడిని కొలిచినట్లయితే, శివుడి అనుగ్రహం కలుగుతుంది.
అలాగే సమస్త దేవతలఅనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల సమయంలో శివుడిని ఆరాధించండి. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది. బిల్వపత్రాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం మంచిది. ఇలా శివుడిని ఈ విధంగా పూజించి కష్టాల నుండి బయటపడండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…