Sunday : ఆదివారం నాడు పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. చాలా మందికి తెలియక, ఆదివారం నాడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆదివారంనాడు, కొన్ని ఆహార పదార్థాలని, అసలు తీసుకోకూడదు. ఆదివారం నాడు, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, సూర్యునికి ఆగ్రహం కలుగుతుంది. మీకు చెడు జరుగుతుంది. జాతకంలో సూర్యుడు చెడు స్థానంలో ఉంటే, ఆదివారాలు కొన్ని ఆహార పదార్థాలను ముట్టుకోవడం మంచిది కాదు. లేకపోతే, సూర్యుని శాపానికి గురవుతారు. ఆదివారంనాడు ఉల్లిపాయలు తినకూడదు. ఆదివారం నాడు, ఉల్లిపాయల్ని తినకుండా చూసుకోండి. అలానే, వెల్లుల్లిని కూడా తీసుకోవద్దు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఆదివారం పూట వెల్లుల్లి తీసుకోవద్దు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
అలానే, ఆదివారం నాడు బీన్స్ ని తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇందులో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కానీ, ఆదివారాల్లో నైవేద్యంగా సేవించడం లేదంటే దీనిని తయారు చేసుకుని తీసుకోవడం మంచిది కాదు. పాలకూరని కూడా, ఆదివారం నాడు తినకూడదు. పాలకూరని ఆదివారం తినడం అశుభం. అలానే, ఆదివారం పూట చేపలని కూడా ముట్టుకోకూడదు. చాలా మంది ఆదివారము నాడు మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ, చేపలని ఆదివారం తీసుకోకూడదు. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండాలి.
ఆదివారం చేపను తినడం అశుభం. ఎందుకు వీటిని తీసుకోకూడదనే దానికి కూడా కారణం ఉంది. ఆదివారం ఒక మహర్షి గోయాగం చేయాలని అనుకున్నాడు. ఉదయం ఆవుని బలిచ్చి సాయంత్రం పునర్జీవన చేస్తారు. పండ్లు, కాయగూరలతో జీవించే ముని భార్య, ఆరోజు ఆకలిని తట్టుకోలేక పోతుంది. ఆకలికి తట్టుకోలేక, రిషి భార్య చనిపోయిన ఆవులో చిన్న ముక్క కోసి వండాలని అనుకుంటుంది. కానీ, ముని భార్య ఆ వాసన భరించలేక పోతుంది. అందుకే, ఆ ముక్కను అడవిలోకి విసురేశాడు. తర్వాత, అది రెండు ముక్కలుగా విడిపోతుంది.
సాయంత్రానికి ఆవుని బతికించాడు. అప్పుడు, అడవిలో విసిరేసిన ముక్కలకి కూడా ప్రాణం వస్తుంది. అది వెల్లుల్లిపాయలు లాగ మీద పడుతుంది. రెండో భాగం కొలను లో పడి చేపగా మారింది. నేల మీద పడిన రక్తం ఎర్రటి గింజలుగా, దాని చర్మం ఉల్లిపాయలుగా, ఎముక ఏమో పాలకూరగా మారాయి. ఈ కారణంగానే ఆదివారం నాడు, వీటిని తీసుకోకూడదు అని అంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…