Cloves : పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పని బాగా జరగాలని.. విజయం అందుకోవాలని అనుకుంటారు. అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండకూడదని మంచిగా జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు పని అవుతుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బయటికి వెళ్లే ముందు ఆ పని జరగాలని మీరు అనుకుంటే రెండు లవంగాలని జేబులో వేసుకోండి. అదేవిధంగా రెండు లవంగాలని నోట్లో కూడా వేసుకోండి. ఇలా చేస్తే మీరు చేసే పనిలో విజయం కచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఐశ్వర్యం కలగాలంటే శుక్రవారం నాడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో ఐదు లవంగాలని ఐదు గవ్వలని కట్టి ఈ మూటని మీరు బీరువాలో కానీ డబ్బులు దాచుకునే చోట కానీ పెట్టండి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ధనం పెరుగుతుంది. ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. హనుమంతుడు ముందు ఒక జత లవంగాలని పెట్టి మంగళవారం నాడు ఆవ నూనె తో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే కూడా కష్టాలు గట్టెక్కుతాయి. 21 మంగళవారాలు ఈ విధంగా చేస్తే కష్టాల నుండి పూర్తిగా బయటపడి ఆనందంగా జీవించొచ్చు.
శనివారం నాడు లవంగాలని ఎవరికైనా దానం చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి శనివారం నాడు లవంగాలని ఎవరికైనా దానం చేయండి, ఒకవేళ ఎవరూ తీసుకోకపోతే శివుడికి ఇవ్వచ్చు ఇలా ఈ 41 రోజులు పాటు మీరు చేశారంటే అనుకున్న పనులు అవుతాయి ఇబ్బందుల నుండి బయటపడవచ్చు.
మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఆ డబ్బు కనుక మీకు వారి ఇవ్వకపోయినాట్లయితే అమావాస్యనాడు కానీ పౌర్ణమి నాడు కానీ 11 లేదా 21 లవంగాలను కర్పూరంలో వేసి కాల్చండి. ఆ తర్వాత లక్ష్మీదేవిని స్మరించుకోండి. అప్పుడు రావాల్సిన డబ్బులు కచ్చితంగా వచ్చేస్తాయి. అలానే తంత్ర శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని కొలిచేటప్పుడు రెండు లవంగాలని రెండు గులాబీలని వేయండి. దీనిని ప్రతి రోజు చేస్తే మంచిదే లేదంటే శుక్రవారం నాడు అయినా చేయండి ఇలా చేస్తే సంపద కలుగుతుంది.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…