తెల్లవారుజామున ఒక గడ్డివాము తగలబడటంతో అది చూసిన స్థానికులు పెద్ద ఎత్తున బిందెలతో నీటిని పోస్తూ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఈ విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపకసిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అంతా సద్దుమణిగింది అనుకున్న క్రమంలో అక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన గడ్డివాములో నాలుగు మృతదేహాలు కనిపించిన ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లా వట్టకొండన్వలసు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
శనివారం తెల్లవారుజామున గడ్డివాము అంటుకొని పెద్దఎత్తున మంటలు రావడంతో స్థానికులు అందరూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేయడంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో ఆ బూడిదలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు కనిపించడంతో ఈ ఘటన అందరిలో తీవ్ర ఉత్కంఠతను కలిగిస్తోంది. అయితే ఆ మృతదేహలు అక్కడికి ఎలా వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఒకవేళ ఈ కుటుంబ సభ్యులు మొత్తం గడ్డివాము మంటలను అదుపు చేసే క్రమంలో పొరపాటుగా అందులో పడి చనిపోయారా.. లేక కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేకపోతే మరేవరైనా హత్య చేసి ఈ విధంగా చిత్రీకరించారా.. అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…