నిండా ఇరవై సంవత్సరాలు పూర్తికాకముందే ఓ యువకుడికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే రైల్వే పట్టాలపై పడుకొని ఉన్న యువకుడిని గమనించిన లోకో పైలట్ లు సడన్ బ్రేక్ వేసి ట్రైన్ ఆపారు. ట్రైన్ ఆపినప్పటికీ యువకుడి ప్రాణాలతో మిగిలాడు కానీ అతడి కాళ్ళు మాత్రం విరిగిపోయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
సోమవారం గుంటూరు వైపు నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్కు వస్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కృష్ణాకెనాల్ జంక్షన్కు అరకిలోమీటరు దూరంలో రైలు పట్టాల మీద ఓ యువకుడు పడుకున్నట్లు గుర్తించిన లోకో పైలెట్లు హనుమంతరావు, రఘురామరాజు రైలు ఆపడానికి షడన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ లు హారన్ కొట్టీనప్పటికి యువకుడు పట్టాల పై నుంచి పైకి లేవలేదు.
ఈ క్రమంలోనే ట్రైన్ ముందు భాగంలోని సేఫ్టీ గ్రిల్ యువకుడిని పక్కకు నెట్టేసింది. యువకుడు పట్టాల పక్కకు రాగ అతని కాళ్లు రెండు చక్రాల కింద పడి విరిగిపోయాయి. వెంటనే ఆ యువకుడ్ని ఇంజన్ వెనుక బోగీలో ఎక్కించుకుని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడ స్టేషన్లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచి అతనిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ యువకుడికి కాళ్లు అతికించే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ప్రాణాలు మిగిలాయి కానీ కాళ్లు మాత్రం పెరిగిపోయాయని వైద్య అధికారులు తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…