మధ్యప్రదేశ్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.బావిలో పడిన ఎనిమిది సంవత్సరాల చిన్నారిని కాపాడటానికి వచ్చిన 40 మంది రెస్క్యూ సిబ్బంది ఆ బావిలో పడి గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 23 మందిని సురక్షితంగా బయటకు తీసి సరైన చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
గురువారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని విషాది బావి లో చిన్నారి ఆడుకుంటూ బావిలో పడిపోయింది. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తున జనాలు బావి వద్దకు గుమికూడారు. అదేవిధంగా చిన్నారిని రక్షించడానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం, ట్రాక్టర్తో సహా బావిలో పడిపోయారు. అధిక జనాలు గూమిగూడటంతో అధిక తీవ్రత కారణంగా బావి పక్కన గోడ కూలి రెస్క్యూ బృందం మొత్తం బావిలో పడగా, 23 మందిని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సంఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈ ప్రమాదంలో చిన్నారి మిగిలిన 17 మంది సమాచారం తెలియడం లేదు. భావి సరిహద్దు విరిగిపడటంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ శిథిలాల కింద బాలిక పడి ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్య శాఖ మంత్రి మంత్రి విశ్వస్ సారంగ్ని ఆదేశించారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…