అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించిన “ఏమాయ చేశావె ” సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుని తరువాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాల్లో నటించారు.
సమంత, నాగ చైతన్య ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక పెళ్ళైన వెంటనే సోషల్ మీడియా మధ్యమాలలో కూడా తన పేరును సమంత అక్కినేనిగా మార్చేసింది. పెళ్లి తర్వాత సమంత అక్కినేని వారి కోడలిగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది.అయితే ఇప్పుడు సడన్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ‘అక్కినేని’ పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సమంత తన పేరును మార్చుకుని అందరికీ షాకిచ్చింది. ఇన్నాళ్లూ తన ఇన్స్టాగ్రామ్ ,ట్విట్టర్ ల ప్రొఫైల్ నేమ్ సమంత అక్కినేని అని ఉండేది. తాజాగా ఆ పేరు స్థానంలో ‘S’ అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది.ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. ఉన్నట్టుండి సమంత ఇలా ఎందుకు చేసిందా అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సమంత తాజాగా నటిస్తున్న చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో తొలిసారి పౌరాణిక సినిమాల్లో నటిస్తోంది.
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…