అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించిన “ఏమాయ చేశావె ” సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుని తరువాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాల్లో నటించారు.
సమంత, నాగ చైతన్య ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక పెళ్ళైన వెంటనే సోషల్ మీడియా మధ్యమాలలో కూడా తన పేరును సమంత అక్కినేనిగా మార్చేసింది. పెళ్లి తర్వాత సమంత అక్కినేని వారి కోడలిగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది.అయితే ఇప్పుడు సడన్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ‘అక్కినేని’ పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సమంత తన పేరును మార్చుకుని అందరికీ షాకిచ్చింది. ఇన్నాళ్లూ తన ఇన్స్టాగ్రామ్ ,ట్విట్టర్ ల ప్రొఫైల్ నేమ్ సమంత అక్కినేని అని ఉండేది. తాజాగా ఆ పేరు స్థానంలో ‘S’ అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది.ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. ఉన్నట్టుండి సమంత ఇలా ఎందుకు చేసిందా అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సమంత తాజాగా నటిస్తున్న చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో తొలిసారి పౌరాణిక సినిమాల్లో నటిస్తోంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…