ప్రముఖ సినీ నటులు, దంపతులు రాధిక, శరత్ కుమార్లకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వారికి జైలు శిక్ష పడింది. చెన్నై స్పెషల్ కోర్టు వారికి ఏడాది జైలు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా గతంలో ఆ ఇద్దరు దంపతులు పలు సినిమాలను తీశారు. అందుకు గాను ఓ సంస్థ నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారు. అయితే ఆ అప్పును వారు సకాలంలో చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ వారిపై ఒత్తిడి పెంచింది. అయితే రాధిక, శరత్ కుమార్లు ఆ అప్పులకు గాను ఓ చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. దీంతో ఆ సంస్థ వారిపై కేసు పెట్టగా కోర్టు విచారించి వారు చేసింది నేరమేనని అంగీకరించింది. ఈ క్రమంలో వారికి ఏడాది పాటు జైలు శిక్షను విధించారు.
అయితే రాధిక, శరత్కుమార్లకు జైలు శిక్ష పడడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. వారి కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే. ఇటీవలే విడుదలైన రవితేజ క్రాక్ మూవీలో జయమ్మగా ఆమె ఆకట్టుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…