రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లీడర్” సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన నటి రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్, మిర్చి వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో నిలువ లేకపోయిన ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన ఈ హీరోయిన్ తరువాత తన తల్లి కాబోతుందనే విషయాన్ని కూడా ఎంతో ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితమే తాను గర్భవతి అని తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. అప్పట్లో ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది.
తాజాగా ఈ మిర్చి బ్యూటీ మే 27వ తేదీన తను ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు. మే 27న తన బిడ్డ జన్మించగా ఈ విషయం కాస్త ఆలస్యంగా అభిమానులకు తెలియజేస్తున్నట్లు ఈమె పేర్కొంటూ తమ బిడ్డకు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…