బిగ్ బాస్ ఫేమ్, సినీ విమర్శకుడు, నటుడు.. కత్తి మహేష్ మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అన్ని రకాల వైద్య సేవలు అందించిన్పటికీ పరిస్థితి విషమించింది. దీంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ కావడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో కత్తి మహేష్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి సీరియస్ కావడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. ఈ క్రమంలో డాక్టర్లు తల, కంటి భాగాల్లో శస్త్రచికిత్స చేశారు.
కాగా కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ 2 వారాలుగా కత్తి మహేష్కు నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స అందించినా ఆయన ప్రాణాలు దక్కలేదు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…