టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సురేష్ బాబు చివరికి ఓ కేటుగాడి వలలో పడి పెద్ద ఎత్తున మోసపోయాడు.నిర్మాత సురేష్ బాబుకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి అతని దగ్గర కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయని చెబుతూ సురేష్ బాబు దగ్గర నుంచి లక్షల రూపాయలను కాజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని సురేష్ బాబు ఆఫీసుకు ఫోన్ చేశాడు. దీంతో అది నిజమేనని భావించిన సురేష్ బాబు మేనేజర్ అతని దగ్గర నుంచి కరోనా వ్యాక్సిన్ లను పొందటానికి అతనికి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు.
సురేష్ బాబు మేనేజర్ అతని ఖాతాకు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతను కాంటాక్ట్ లో లేడు.సురేష్ బాబు మేనేజర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ అటువైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో వారు మోసపోయానని గ్రహించి వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…