టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన సురేష్ బాబు చివరికి ఓ కేటుగాడి వలలో పడి పెద్ద ఎత్తున మోసపోయాడు.నిర్మాత సురేష్ బాబుకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి అతని దగ్గర కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయని చెబుతూ సురేష్ బాబు దగ్గర నుంచి లక్షల రూపాయలను కాజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని సురేష్ బాబు ఆఫీసుకు ఫోన్ చేశాడు. దీంతో అది నిజమేనని భావించిన సురేష్ బాబు మేనేజర్ అతని దగ్గర నుంచి కరోనా వ్యాక్సిన్ లను పొందటానికి అతనికి లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు.
సురేష్ బాబు మేనేజర్ అతని ఖాతాకు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతను కాంటాక్ట్ లో లేడు.సురేష్ బాబు మేనేజర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ అటువైపు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో వారు మోసపోయానని గ్రహించి వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…